ఈ కథా సంకలనంలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, అంపశయ్య నవీన్, అబ్బూరి ఛాయాదేవి, సింగమనేని నారాయణ, బోయ జంగయ్య, పూసపాటి కృష్ణంరాజు, డా॥ ముదిగంటి సుజాతారెడ్డి, శ్రీపతి, ఆర్.వసుంధరాదేవి, డా॥ పాపినేని శివ శంకర్, ఎ.ఎన్.జగన్నాథ శర్మ అను 11 మంది రచయితల కథలు పొందుపరచబడినవి.